తిరుపతికి చెందిన చిచ్చరపిడుగు గిన్నీస్ బుక్లో చోటు కోసం లింబో స్కేటర్ దేవిశ్రీప్రసాద్ఫీ
- August 30, 2017
తిరుపతికి చెందిన 10 సంవత్సరాల బాలుడు ఈ నెల 31 వ తేదీన గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ కోసం కొన్ని ఫీట్లు చేయనున్నాడు. గుంటూరు నగర శివారులో ఆచార్యనాగార్జున యూనివర్సిటీ పక్కన ఉన్న రామకృష్ణ హౌసింగ్ వెంచర్ ఈఫీట్స్ కు వేదిక కానుంది. తిరుపతికి చెందిన దేవిశ్రీ ప్రసాద్ రోలర్ స్కేటింగ్ లో నిష్ణాతుడిగా పేరుతెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో.. లింబో స్కేటింగ్లో పరికొత్త రికార్డులు సృష్టించి ప్రపంచ రికార్డును సాధించేందుకు దేవిశ్రీ ప్రసాద్ సమాయత్తమవుతున్నాడు.
ఇతనికి రాష్ట్ర ప్రభుత్వం17 లక్షలు కేటాయించింది. పలు ప్రైవేటు వ్యాపార సంస్థలు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చే ప్రదర్శకు అవసరమైన వనరులను సమకూర్చాయి. 31వతేదీన జరుగనున్న ఈ ఫీట్స్ ప్రధర్శనను పరిశీలించేందుకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తరపున ఓ న్యాయ నిర్ణేత విచ్చేయనున్నారు. ప్రభుత్వ సహకారంతో తాను గిన్నీస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో స్తానం సంపాదిస్తానని దేవిశ్రీప్రసాద్ విశ్వాసం వ్యక్తం చేశాడు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







