వాహనంపై దుండగుల దాడి
- August 31, 2017
మనామా: దిరాజ్ రౌండెబౌట్ వద్ద సెక్యూరిటీ ఫోర్సెస్కి చెందిన ఓ వాహనంపై దుండగులు దాడి చేశారు. రాత్రి 8.30 నిమిషాల సమయంలో ఈ దాడి జరిగింది. మాలోటావ్ కాక్టెయిల్స్ని సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రయాణిస్తున్న వాహనంపైకి దుండగులు విసిరారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ అవలేదు. అయితే వాహనం మాత్రం పూర్తిగా కాలిపోయిందని సమాచారం అందుతోంది. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







