ఈద్ అల్ అదా ప్రార్థనల్లో యూఏఈ రూలర్స్
- August 31, 2017
యూఏఈ: వైస్ ప్రెసిడెంట్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, శుక్రవారం జమీల్లోని షేక్ రషీద్ మాస్క్లో ఈద్ అల్ అదా ప్రార్థనలు నిర్వహించనున్నారు. ప్రార్థనల అనంతరం షేక్ మొహమ్మద్ బిన్ రషీద్, జబెల్ గ్రాండ్ మజ్లిస్ వద్ద వెల్ విషర్స్కి స్వాగతం పలకనున్నారు. అబుదాబీలో అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈద్ అల్ అదా ప్రార్థనల్ని షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్ వద్ద నిర్వహిస్తారు. అబుదాబీలోని అల్ ముష్రిఫ్ ప్యాలెస్లో ఈద్ వెల్ విషర్స్ని రిసీవ్ చేసుకుంటారు షేక్ మొహమ్మద్.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







