మస్కట్ -నిజ్వా రహదారి విభాగం ఈద్ సెలవులులో మూసివేయబడుతుంది
- August 31, 2017
మస్కట్ నుంచి నిజ్వాకు వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న అల్- జాఫన్యాను ఇంటర్ సెక్షన్ ఈద్ సెలవులులో మూసివేయబడుతుందని రాయల్ ఒమన్ పోలీస్ ( ఆర్ ఓ పి ) బుధవారం ప్రకటించింది. "ఓర్పిక్ చేత పునర్నిర్వహణ పనుల్లో భాగంగా, ఆగష్టు 31 వ తేదీ గురువారం వరకు సెప్టెంబర్ 4 వ తేదీ సోమవారం వరకు కుడి వైపున మస్కట్ కు వెళ్ళే అల్- జాఫన్యాను ఇంటర్ సెక్షన్ లో ఆల్ సీబీ పాక్షికంగా మూసివేయ బడుతుందని రాయల్ ఒమన్ పోలీస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ ప్రాంతంలో వాహనదారులు ట్రాఫిక్ సంకేతాలను అనుసరించి రోడ్డుపై సురక్షితంగా ప్రయాణించాలని హెచ్చరించారు.
తాజా వార్తలు
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..









