మస్కట్ -నిజ్వా రహదారి విభాగం ఈద్ సెలవులులో మూసివేయబడుతుంది
- August 31, 2017
మస్కట్ నుంచి నిజ్వాకు వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న అల్- జాఫన్యాను ఇంటర్ సెక్షన్ ఈద్ సెలవులులో మూసివేయబడుతుందని రాయల్ ఒమన్ పోలీస్ ( ఆర్ ఓ పి ) బుధవారం ప్రకటించింది. "ఓర్పిక్ చేత పునర్నిర్వహణ పనుల్లో భాగంగా, ఆగష్టు 31 వ తేదీ గురువారం వరకు సెప్టెంబర్ 4 వ తేదీ సోమవారం వరకు కుడి వైపున మస్కట్ కు వెళ్ళే అల్- జాఫన్యాను ఇంటర్ సెక్షన్ లో ఆల్ సీబీ పాక్షికంగా మూసివేయ బడుతుందని రాయల్ ఒమన్ పోలీస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ ప్రాంతంలో వాహనదారులు ట్రాఫిక్ సంకేతాలను అనుసరించి రోడ్డుపై సురక్షితంగా ప్రయాణించాలని హెచ్చరించారు.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







