ఈద్ సెలవుల సందర్భంగా విహారయాత్ర కోసం పడవ ప్రయాణాలు ఏర్పాటు
- September 01, 2017
కతర్: ఈద్ విరామాన్ని పురస్కరించుకొని దేశంలోని సముద్రపు నౌకల్లో విలాసవంతమైన పడవలు విహార దిశలను దోహాలో జరుపుకుంటాయి.చిన్న మరియు పెద్ద అనేక పడవలలో పర్యటన జరుపుకొనేందుకు ఆదేశాలు లభించాయి. విహారం చేసేవారి వద్ద నుంచి పెద్ద పడవలలో గంటకు 450 / కతర్ రియాల్స్ ను చిన్న పడవలకు గంటకు1,500 కతర్ రియాల్స్ ను / లేదా పెద్ద పడవలకు మరింత ఎక్కువగా కతర్ రియాల్స్ ను వసూలు చేయనున్నారు. ఇందుకు తగినట్లుగా డిమాండ్ ఆ స్థాయిలో లేనప్పటికీ రేట్లు తగ్గుముఖం పట్టాయని ఒక పడవ నిర్వాహకుడు " మా గల్ఫ్ డాట్ కామ్ " తో అన్నారు. మాకు ఇప్పటివరకు చాలా బుకింగ్ లు రెండు లేదా మూడు గంటల తక్కువ ప్రయాణాలు మాత్రమే ఉన్నాయిని తెలిపారు. అల , సబిల్య, బనానా ఐలాండ్ మరియు శ్రీయ వంటి ద్వీపాలకు ప్రధానంగా ఈ పర్యటనలు యాత్రికులు కోరుకొంటున్నారు అని అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







