ఈద్ సెలవుల సందర్భంగా విహారయాత్ర కోసం పడవ ప్రయాణాలు ఏర్పాటు

- September 01, 2017 , by Maagulf
ఈద్ సెలవుల సందర్భంగా విహారయాత్ర కోసం పడవ ప్రయాణాలు ఏర్పాటు

కతర్: ఈద్ విరామాన్ని పురస్కరించుకొని  దేశంలోని సముద్రపు నౌకల్లో విలాసవంతమైన  పడవలు విహార దిశలను దోహాలో జరుపుకుంటాయి.చిన్న మరియు పెద్ద అనేక పడవలలో పర్యటన జరుపుకొనేందుకు ఆదేశాలు లభించాయి. విహారం చేసేవారి వద్ద నుంచి పెద్ద పడవలలో గంటకు 450 / కతర్ రియాల్స్ ను  చిన్న పడవలకు గంటకు1,500  కతర్ రియాల్స్ ను / లేదా పెద్ద పడవలకు మరింత ఎక్కువగా కతర్ రియాల్స్ ను వసూలు చేయనున్నారు. ఇందుకు తగినట్లుగా డిమాండ్ ఆ స్థాయిలో లేనప్పటికీ రేట్లు తగ్గుముఖం పట్టాయని ఒక పడవ నిర్వాహకుడు " మా గల్ఫ్ డాట్ కామ్ " తో  అన్నారు. మాకు ఇప్పటివరకు చాలా బుకింగ్ లు రెండు లేదా మూడు గంటల తక్కువ ప్రయాణాలు మాత్రమే ఉన్నాయిని తెలిపారు. అల , సబిల్య, బనానా ఐలాండ్ మరియు శ్రీయ వంటి ద్వీపాలకు ప్రధానంగా ఈ పర్యటనలు యాత్రికులు కోరుకొంటున్నారు అని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com