ఈద్ సెలవుల సందర్భంగా విహారయాత్ర కోసం పడవ ప్రయాణాలు ఏర్పాటు
- September 01, 2017
కతర్: ఈద్ విరామాన్ని పురస్కరించుకొని దేశంలోని సముద్రపు నౌకల్లో విలాసవంతమైన పడవలు విహార దిశలను దోహాలో జరుపుకుంటాయి.చిన్న మరియు పెద్ద అనేక పడవలలో పర్యటన జరుపుకొనేందుకు ఆదేశాలు లభించాయి. విహారం చేసేవారి వద్ద నుంచి పెద్ద పడవలలో గంటకు 450 / కతర్ రియాల్స్ ను చిన్న పడవలకు గంటకు1,500 కతర్ రియాల్స్ ను / లేదా పెద్ద పడవలకు మరింత ఎక్కువగా కతర్ రియాల్స్ ను వసూలు చేయనున్నారు. ఇందుకు తగినట్లుగా డిమాండ్ ఆ స్థాయిలో లేనప్పటికీ రేట్లు తగ్గుముఖం పట్టాయని ఒక పడవ నిర్వాహకుడు " మా గల్ఫ్ డాట్ కామ్ " తో అన్నారు. మాకు ఇప్పటివరకు చాలా బుకింగ్ లు రెండు లేదా మూడు గంటల తక్కువ ప్రయాణాలు మాత్రమే ఉన్నాయిని తెలిపారు. అల , సబిల్య, బనానా ఐలాండ్ మరియు శ్రీయ వంటి ద్వీపాలకు ప్రధానంగా ఈ పర్యటనలు యాత్రికులు కోరుకొంటున్నారు అని అన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









