సైబర్ నేరాలను అరికట్టే వ్యవస్థను బలోపేతం చేయాలి..
- September 01, 2017
భారత్ దేశ వ్యాప్తంగా సైబర్ నేరాల సంఖ్య పెరుగుతుందని...వాటిని అరికట్టేందుకు సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని భారత ప్రభుత్వ ఐటీ విభాగం కార్యదర్శి అజయ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ పార్క్ హయత్లో ఆసియాలోనే మొట్టమొదటి యాంటీ హ్యాకింగ్ అకాడమి సంస్థ ఆధ్వర్యంలో హోం ల్యాండ్ సెక్యూరిటీ సెల్యూషన్స్ అంకుర సంస్థను ప్రారంభించారు. దేశంలోని ఎన్ఐఏ,సీఆర్పీఎఫ్,బీఎస్ఎఫ్,ఎన్పీఏ,మిలిటరీ,ప్రభుత్వ ,ప్రైవేటు సంస్థలకు తమ సంస్థ శిక్షణ ఇచ్చి ప్రొఫెషనల్స్ గా తీర్చిదిద్దుతుందన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









