రోబో 2 ఆడియో దుబాయ్లో.. టీజర్ హైదరాబాద్లో
- September 07, 2017
'2.0' కౌంట్డౌన్ మొదలైంది
సూపర్స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగానటిస్తున్న చిత్రం '2.0'. శంకర్ దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను చిత్రబృందం సోషల్మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సినిమా ఆడియో అక్టోబర్లో దుబాయ్లో ఆవిష్కరించనున్నట్లు ట్విటర్ ద్వారా పేర్కొంది.
ఇక టీజర్ను నవంబర్లో హైదరాబాద్లో విడుదల చేస్తున్నారు. ట్రైలర్ మాత్రం చెన్నైలో డిసెంబర్లో తలైవా పుట్టినరోజుకి విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో రజనీకి జోడీగా అమీజాక్సన్ నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. 2018 జనవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







