మూడు భారీ స్క్రీన్లను నెల్లూరు జిల్లా సూళ్లూరు పేటలో నిర్మిస్తున్న బాహుబలి
- September 07, 2017
నెల్లూరు జిల్లా సూళ్లూరు పేటలో దేశంలో మరెక్కడా లేనంతగా తొలిసారి త్రీడీ ఎఫెక్ట్స్తో రూపొందించిన 106 అడుగుల భారీ స్క్రీన్ను బాహుబలి ప్రభాస్ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఏడున్నర ఎకరాల స్థలంలో మూడు మల్టీ ప్లెక్స్ థియేటర్లు నిర్మిస్తున్నారు. థియేటర్లలో ఉండే అన్ని హంగులు వీటల్లో కూడా ఉండబోతున్నాయి. మొత్తం 40 కోట్ల ఖర్చుతో నిర్మించబోతున్న ఈ థియేటర్లు 2018 నాటికి పూర్తవబోతున్నట్లు తెలుస్తోంది. ఈ థియేటర్ల నిర్మాణం పూర్తయ్యాక భారీ కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించే యోచనలో ఉన్నాడట ప్రభాస్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఇదే మరి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







