మూడు భారీ స్క్రీన్లను నెల్లూరు జిల్లా సూళ్లూరు పేటలో నిర్మిస్తున్న బాహుబలి

- September 07, 2017 , by Maagulf
మూడు భారీ స్క్రీన్లను నెల్లూరు జిల్లా సూళ్లూరు పేటలో నిర్మిస్తున్న బాహుబలి

నెల్లూరు జిల్లా సూళ్లూరు పేటలో దేశంలో మరెక్కడా లేనంతగా తొలిసారి త్రీడీ ఎఫెక్ట్స్‌తో రూపొందించిన 106 అడుగుల భారీ స్క్రీన్‌ను బాహుబలి ప్రభాస్ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఏడున్నర ఎకరాల స్థలంలో మూడు మల్టీ ప్లెక్స్ థియేటర్లు నిర్మిస్తున్నారు. థియేటర్లలో ఉండే అన్ని హంగులు వీటల్లో కూడా ఉండబోతున్నాయి.  మొత్తం 40 కోట్ల ఖర్చుతో నిర్మించబోతున్న ఈ థియేటర్లు 2018 నాటికి పూర్తవబోతున్నట్లు తెలుస్తోంది.  ఈ థియేటర్ల నిర్మాణం పూర్తయ్యాక భారీ కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించే యోచనలో ఉన్నాడట ప్రభాస్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఇదే మరి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com