రవాణాశాఖ ఇచ్చే లైసెన్సులకు ఆన్లైన్లోనే దరఖాస్తు
- October 28, 2015
రవాణా విభాగం సేవలు మరింత సులభతరం కానున్నాయి. రాష్ట్రంలో ఇకపై రవాణాశాఖ ఇచ్చే లైసెన్సులకు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుంది. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తున్నది. రవాణాశాఖ కార్యాలయాలకు వచ్చి ప్రజలు ఇబ్బంది పడకుండా ఈమేరకు చర్యలు తీసుకుంది. అవినీతితోపాటు సిబ్బందిపై పనిభారం, ప్రజల ఇబ్బందులు తగ్గించాలనే లక్ష్యంగా ఆన్లైన్ సేవలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు, లైసెన్సులపై ఉన్న అడ్రస్ మార్పు, డూప్లికేట్ కార్డుల జారీ, బ్యాడ్జి, లైసెన్సు రెన్యువల్ వంటి వాటికోసం దరఖాస్తు చేసేందుకు కార్యాలయాలకు వచ్చిన వారు అష్టకష్టాలు పడాల్సి వచ్చేది. దరఖాస్తు ఫారాలు తీసుకొనే దగ్గర నుంచి తిరిగి దాఖలు చేసే వరకు దరఖాస్తుదారుడు అడుగడుగునా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులను ఎదుర్కోలేక చాలామంది బ్రోకర్లను ఆశ్రయిస్తున్నారు. అందువల్ల ఈ విధానానికి స్వస్తి పలికి, ప్రజలకు మేలైన సేవలు అందజేసేందుకు రవాణాశాఖ అధికారులు కొత్త విధానాన్ని రూపొందించారు. ఈ విధానంలో సేవలు పొందాలన్న వ్యక్తి తను ఉన్న
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







