దక్షిణాదిలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి

- October 29, 2015 , by Maagulf
దక్షిణాదిలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి

దక్షిణాదిలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. అరేబియా సముద్రంలో వాయుగుండం ఏర్పడింది. మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం కారణంగా దక్షిణ కోస్తా ప్రాంతాల్లోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com