కేసీఆర్ను పరామర్శించిన అక్కినేని నాగార్జున...
- September 11, 2017
ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ కంటి ఆపరేషన్ చేయించుకున్న విషయం విధతమే. ఆయనను చూడటానికి రాజకీయ నాయకులు, సీనీ ప్రముఖులు క్యూ కట్టారు. దీంతో సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ సందడిగా మారింది. అలాగే సినీ హీరో అక్కినేని నాగార్జున కేసీఆర్ ను కలిసి పరామర్శించారు. ఆయన హెల్త్ , కంటిచూపు ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









