కంచె ఐలయ్య పుస్తకంపై తెలంగాణ,ఏ.పి రాష్ట్రాల్లో రగడ
- September 11, 2017
మాజీ ప్రొఫెసర్ కంచె ఐలయ్య రాసిన సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే పుస్తకం వివాదాస్పదమైంది. ఐలయ్య రాసిన పుస్తకంపై ఆర్య వైశ్యులు భగ్గుమన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు ఐలయ్యకు వ్యతిరేకంగా ప్ల కార్డులతో ధర్నా నిర్వహించారు. వైశ్యుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన ఐలయ్యపై చర్య తీసుకోవాలంటూ తహసీల్దార్ సురేష్ కు వినతి పత్రం సమర్పించారు.
అటు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం కాటేదాన్ శివరాంపల్లిలోను వైశ్యులు ఆందోళన నిర్వహించారు. శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మైలార్ దేవ్ పల్లి చౌరస్తా ఐలయ్య బొమ్మ దగ్ధం చేశారు. గతంలోను ఐలయ్య అనేకసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ నాయకులు గణేష్ గుప్తా ఆరోపించారు. సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పుస్తకంతో తమ మనోభావాలు కించపరిచిన ఐలయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







