నూతన మద్యం పాలసీని ప్రకటించి తెలంగాణ సర్కార్
- September 12, 2017
తెలంగాణ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీ-2019 నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం.. ప్రస్తుతమున్న స్లాబుల సంఖ్యను 6 నుంచి 4కు తగ్గించింది. కొత్త స్లాబుల రేట్లు ఇలా ఉన్నాయి...
50 వేల లోపు జనాభా- రూ.45 లక్షలు
50 వేల నుంచి 5 లక్షల జనాభా- రూ. 55 లక్షలు
5 లక్షల నుంచి 20 లక్షల జనాభా- రూ.85 లక్షలు
20 లక్షలపైన జనాభా- రూ. కోటి పది లక్షలు
కాగా, వైన్ షాపుల్లో సీసీ కెమెరాలు కచ్చితంగా అమర్చాలని నిబంధన పెట్టారు. కొత్తగా వచ్చిన ఎక్సైజ్ పాలసీ రెండేళ్ల పాటు అమల్లో ఉంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







