నూతన మద్యం పాలసీని ప్రకటించి తెలంగాణ సర్కార్

- September 12, 2017 , by Maagulf
నూతన మద్యం పాలసీని ప్రకటించి తెలంగాణ సర్కార్

తెలంగాణ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్‌ పాలసీ-2019 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నోటిఫికేషన్‌ ప్రకారం.. ప్రస్తుతమున్న స్లాబుల సంఖ్యను 6 నుంచి 4కు తగ్గించింది. కొత్త స్లాబుల రేట్లు ఇలా ఉన్నాయి...
50 వేల లోపు జనాభా- రూ.45 లక్షలు
50 వేల నుంచి 5 లక్షల జనాభా- రూ. 55 లక్షలు
5 లక్షల నుంచి 20 లక్షల జనాభా- రూ.85 లక్షలు
20 లక్షలపైన జనాభా- రూ. కోటి పది లక్షలు
కాగా, వైన్‌ షాపుల్లో సీసీ కెమెరాలు కచ్చితంగా అమర్చాలని నిబంధన పెట్టారు. కొత్తగా వచ్చిన ఎక్సైజ్ పాలసీ రెండేళ్ల పాటు అమల్లో ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com