శ్రీవల్లికి డైరెక్టర్ రాజమౌళి వాయిస్ ఓవర్
- September 14, 2017
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ డైరక్షన్లో వస్తున్న సినిమా శ్రీవల్లి. ఈ చిత్రంలో రజత్, నేహా హింగే జంటగా నటిస్తున్నారు. సైంటిఫిక్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి రాజమౌళి వాయిస్ ఓవర్ అందించారు. అందుకే మొదటి 5నిమిషాలు వచ్చే ఈ వాయిస్ని మిస్ కావద్దంటున్నారు నిర్మాత. మరో ముఖ్యవిషయం ఈ కథ తన జీవితంలోని ఒక విషాదమైన అనుభవంలో నుంచి పుట్టిందని విజయేంద్ర ప్రసాద్ చెప్పడం ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా చేసింది. శ్రీవల్లి సినిమా ఈనెల 15న ప్రేక్షకులముందుకు రాబోతుంది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన – బహ్రెయిన్లో మోగిన సైరన్ల�
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!







