యు.ఏ.ఈ లో శుక్రవారంతో ముగియనున్న లేబర్ మిడ్ డే బ్రేక్
- September 14, 2017
యు.ఏ.ఈ:మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్, జూన్ 15న ప్రారంభమైన మిడ్ డే బ్యాన్ సెప్టెంబర్ 15తో ముగియనుందని ప్రకటించింది. ఇన్స్పెక్షనల్ ఎఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ మెహర్ అల్ ఒబెద్ మాట్లాడుతూ, మిడ్ డే బ్రేక్ రూల్ని పాటించినవారందరికీ అభినందనలు తెలిపారు. 13 ఏళ్ళుగా ఈ మిడ్ డే వర్క్ బ్యాన్ అమల్లో ఉంటోంది. తీవ్రమైన వేసవి తాపం కారణంగా, మధ్యాహ్న సమయాల్లో ఎండలో పనిచేసేవారికి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్న దరిమిలా మిడ్ డే బ్యాన్ని తెరపైకి తెచ్చారు. మిడ్ డే బ్యాన్ సందర్భంగా నిర్దేశిత పని గంటల్లో మాత్రమే ఔట్ డోర్లో కార్మికులతో పని చేయించాల్సి ఉంటుంది. అలాగే కార్మికులకు తగిన సౌకర్యాల్నీ కల్పించాల్సిన బాధ్యత ఆయా సంస్థలపై ఉంటుంది. మిడ్ డే బ్యాన్ ముగిసిన తర్వాత యధాతథంగా పని గంటలు ఉంటాయి.
తాజా వార్తలు
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్









