ఏపీలో ఐటీ రంగానికి పెద్ద పీట వేస్తున్నాం- మంత్రి లోకేష్
- September 15, 2017సైబర్ సెక్యూరిటీకి ఏపీని కేంద్రంగా చేయాలనే లక్యంతో పనిచేస్తున్నట్టు ఐటీ మంత్రి లోకేష్ తెలిపారు. టెక్నాలజీతో ప్రజలకు సేవలందించాలని ప్రయత్నిస్తున్నామన్నారు. విభజన తర్వాత ఏపీలో ఐటీ రంగం చాలా తక్కువగా ఉండేదన్న లోకేష్.. తమ ప్రభుత్వం సాఫ్ట్ వేర్ రంగానికి పెద్దపీట వేసిందన్నారు. పరిపాలన అంతా టెక్నాలజీ ఆధారంగా జరుగుతుండడంతో హ్యాకింగ్ బెడద లేకుండా ఎలా ఉపయోగించాలనే అంశంపై ఆలోచిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే విశాఖలో అక్టోబర్ 9, 10 తేదీల్లో అంతర్జాతీయ టెక్ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారని మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల