మణిరత్నం ముల్టీస్టార్రర్ చిత్రం.!
- September 16, 2017
కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వొచ్చేమో కానీ... ఆయన ఆలోచనలు ఎప్పుడూ హిట్టే. అందుకే సినిమాలు వసూళ్ల వర్షం కురిపించకపోయినా... సినిమాల కాన్సెప్ట్లు కిర్రాక్ ఉంటాయి. బడ్జెట్ లెక్కలేసుకోకుండా సినిమాలు తీసే మణిరత్నం కొత్త సినిమా కోసం భారీ బడ్జెట్ను కేటాయించారు. అంతేకాదు భారీ తారాగణం కూడా సిద్ధమైంది. 'చెలియా' తర్వాత తెరకెక్కించబోయే సినిమా వివరాలను మణిరత్నం ట్విటర్ ద్వారా వెల్లడించారు. మల్టీస్టారర్గా తెరకెక్కనున్న ఈ సినిమా మద్రాస్ టాకీస్ పతాకంపై రూపొందుతోంది. అరవింద్ స్వామి, శింబు, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, జ్యోతిక, ఐశ్వర్య రాజేష్ తదితరులు నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ శివన్ ఛాయాగ్రాహకుడు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతులు చేపడతారు. వచ్చే జనవరిలో సినిమా పట్టాలెక్కుతుంది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







