మణిరత్నం ముల్టీస్టార్రర్ చిత్రం.!
- September 16, 2017
కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వొచ్చేమో కానీ... ఆయన ఆలోచనలు ఎప్పుడూ హిట్టే. అందుకే సినిమాలు వసూళ్ల వర్షం కురిపించకపోయినా... సినిమాల కాన్సెప్ట్లు కిర్రాక్ ఉంటాయి. బడ్జెట్ లెక్కలేసుకోకుండా సినిమాలు తీసే మణిరత్నం కొత్త సినిమా కోసం భారీ బడ్జెట్ను కేటాయించారు. అంతేకాదు భారీ తారాగణం కూడా సిద్ధమైంది. 'చెలియా' తర్వాత తెరకెక్కించబోయే సినిమా వివరాలను మణిరత్నం ట్విటర్ ద్వారా వెల్లడించారు. మల్టీస్టారర్గా తెరకెక్కనున్న ఈ సినిమా మద్రాస్ టాకీస్ పతాకంపై రూపొందుతోంది. అరవింద్ స్వామి, శింబు, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, జ్యోతిక, ఐశ్వర్య రాజేష్ తదితరులు నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ శివన్ ఛాయాగ్రాహకుడు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతులు చేపడతారు. వచ్చే జనవరిలో సినిమా పట్టాలెక్కుతుంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









