మీసిల్స్ వ్యాధి నివారణ టీకాలను తీసుకోనని వారికోసం సెప్టెంబరు 30 వరకూ కొనసాగింపు
- September 18, 2017
మస్కట్: నేషనల్ మెజర్స్ ఇమ్యునిజేషన్ క్యాంపైన్ (ఎన్ఎంఐసి) ఆరోగ్య పథకంలో భాగంగా ప్రజలకు తట్టు వ్యాధి నివారణ టీకాలను అందిస్తున్నారు. ఈ టీకాలను తీసుకొనివారి సౌలభ్యం కోసం సెప్టెంబరు 30 వ తేదీ వరకు తమ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్ని సందర్శించవచ్చని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఆదివారం మంత్రిత్వ శాఖ విజయవంతంగా సెప్టెంబర్ 10 వ తేదీ 16 వ తేదీ వరకు ప్రచారం. ఎంచుకొన్న లక్ష్యంలో 78.2 శాతం (20 ఏళ్ళ ప్రాయం నుంచి 35 సంవత్సరాలలోపు ) వారు టీకాలను ఇప్పటికే తీసుకున్నారని తెలిపింది. ఈ తట్టు వ్యాధి నివారణ టీకాలను తీసుకోవాల్సిన వారు ఈ టీకాలను ఒకవేళ తీసుకోకపోతే ఆయా టీకాలు ఇంకా ఉచిత ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో లభిస్తుంది. "సెప్టెంబర్ 30 వ తేదీ లోపున టీకాలు తీసుకొని 20-35 ఏళ్ళు) వారికి ఈ పొడగింపుని కొనసాగిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







