పని గంటలను నియంత్రిస్తేనే ట్రాఫిక్ రద్దీ సమస్య పరిష్కారం
- September 18, 2017
కువైట్: మంత్రిత్వ శాఖలలో మరియు ప్రభుత్వ సంస్థలలో పనిచేసే వారి ఉద్యోగ సమయాలను క్రమబద్దీకరించడం ద్వారా ట్రాఫిక్ రద్దీ సంక్షోభానికి పరిష్కారం కనుగొనాలని సివిల్ సర్వీస్ కమిషన్ (సిఎస్సి) ను అభ్యర్ధించింది.అంతేకాక వంతెనల నిర్మాణం మరియు వర్క్స్ మంత్రిత్వ శాఖ ద్వారా రహదారుల విస్తరణను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని సివిల్ సర్వీస్ కమిషన్ (సిఎస్సి) పేర్కొంది. రెండు షిఫ్ట్ లలో పని చేసే మంత్రివర్గాల ఆలోచన ఆచరణాత్మకమైనది కాదని నివేదికలు సైతం వెల్లడిస్తున్నాయి. కానీ రమదాన్ పండుగ సమయంలో విధినిర్వహణలు రెండు వర్గాలుగా విభజించారు. మంత్రిత్వ శాఖలలో పనిచేసే ఉద్యోగులు మరియు ప్రభుత్వ సంస్థలలోని ఉద్యోగుల రెండు వర్గాల మధ్య ఒక గంట విరామం ఇచ్చి ప్రభుత్వ సంస్థల విధి నిర్వహణకు సంబంధించి అధికారిక సంఘం బాధ్యత వహిస్తుంది.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







