రాకుమారులు , మంత్రులు, పండితులు, పౌరులను కింగ్ సల్మాన్ కలుసుకున్నారు
- September 19, 2017
సౌదీ అరేబియా : రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ రాకుమారులు, మంత్రులు, పండితులు మరియు పౌరుల సమూహంను జెడ్డాలోని అల్-సలాం రాజమందిరం ( ప్యాలస్ లో) సోమవారం ఆయన కలుసుకున్నారు.అదేవిధంగా ప్రేక్షకుల కోసం మక్కా ఎమిర్ మరియు ఖుర్దియోదయకు చెందిన రెండు పవిత్ర మసీదుల సలహాదారు ప్రిన్స్ ఖలేద్ అల్-ఫైసల్ హాజరయ్యారు.
తాజా వార్తలు
- ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గా నీల్ కాంత్ మిశ్రా
- సహారా ఎడారిలో తీవ్ర విషాదం..నీళ్లు దొరక్క 49 మంది మృతి
- ముంబయిలో 'తెలుగు భవనం' ఏర్పాటుకు కృషి చేస్తాం: మంత్రి కందుల దుర్గేష్
- హైదరాబాద్లోని స్పా సెంటర్లపై పోలీసుల మెరుపు దాడి
- భారత్–యూకే క్రిటికల్ మినరల్స్ సప్లయ్ చైన్ అబ్జర్వేటరీ ప్రారంభం..
- బర్కాలో భారీగా నకిలీ వాహన విడిభాగాల స్వాధీనం..ముగ్గురికి జైలు, జరిమానా
- ఆఫ్రికా నుండి హైదరాబాద్ కు వచ్చిన వ్యక్తికి ఎబోలా నెగటివ్
- యూఏఈ జాతీయ ప్రతిజ్ఞకు ఆన్లైన్లో మద్దతు తెలిపే అవకాశం..
- జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్
- తెలంగాణకు భారీ వర్ష సూచన..రెడ్ అలర్ట్ జారీ









