దుబాయ్ టూరిస్ట్ హత్య: మహిళ, కుమారుడి హత్య
- September 19, 2017
దుబాయ్: దుబాయ్ పోలీసులు, ఓ మర్డర్ మిస్టరీని ఛేదించారు. ఎడారిలో బాధితుడి మృతదేహం బయటపడింది. దుబాయ్కి చెందిన ఓ టూరిస్ట్ని ఓ మహిళ, ఆమె కుమారుడు హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆసియాకి చెందిన ఓ మహిళ, ఆమె తనయుడు, మరో ఇద్దరు వ్యక్తులు దుబాయ్ టూరిస్ట్పై దాడి చేశారని పోలీసులు విచారణలో నిర్ధారించారు. ఆర్థిక పరమైన లావాదేవీలే ఈ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామనీ, మృతుడ్ని ఆసియాకి చెందిన టూరిస్ట్గా గుర్తించామని దుబాయ్ పోలీస్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మెర్రి చెప్పారు.
తాజా వార్తలు
- ఆఫ్రికా నుండి హైదరాబాద్ కు వచ్చిన వ్యక్తికి ఎబోలా నెగటివ్
- యూఏఈ జాతీయ ప్రతిజ్ఞకు ఆన్లైన్లో మద్దతు తెలిపే అవకాశం..
- జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్
- తెలంగాణకు భారీ వర్ష సూచన..రెడ్ అలర్ట్ జారీ
- యూఏఈ–అమెరికా ఆర్థిక, సాంకేతిక భాగస్వామ్యం మరింత బలోపేతం
- ఎబోలా అప్రమత్తత: మూడు దేశాల ప్రయాణికులపై అదనపు ఆంక్షలు విధించిన యూఏఈ
- విదేశీ పెట్టుబడులు పెంచేందుకు ఆర్బీఐ తీసుకున్న 6 కీలక నిర్ణయాలు ఇవే!
- రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు కావాలని రష్యా పారిశ్రామిక సంస్థలకు మంత్రి లోకేశ్ పిలుపు
- ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సల్మాన్ టౌన్లో మరిన్ని హోమ్స్ నిర్మాణం..!!









