దుబాయ్ టూరిస్ట్‌ హత్య: మహిళ, కుమారుడి హత్య

- September 19, 2017 , by Maagulf
దుబాయ్ టూరిస్ట్‌ హత్య: మహిళ, కుమారుడి హత్య

దుబాయ్‌: దుబాయ్‌ పోలీసులు, ఓ మర్డర్‌ మిస్టరీని ఛేదించారు. ఎడారిలో బాధితుడి మృతదేహం బయటపడింది. దుబాయ్‌కి చెందిన ఓ టూరిస్ట్‌ని ఓ మహిళ, ఆమె కుమారుడు హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆసియాకి చెందిన ఓ మహిళ, ఆమె తనయుడు, మరో ఇద్దరు వ్యక్తులు దుబాయ్‌ టూరిస్ట్‌పై దాడి చేశారని పోలీసులు విచారణలో నిర్ధారించారు. ఆర్థిక పరమైన లావాదేవీలే ఈ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామనీ, మృతుడ్ని ఆసియాకి చెందిన టూరిస్ట్‌గా గుర్తించామని దుబాయ్‌ పోలీస్‌ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ అబ్దుల్లా ఖలీఫా అల్‌ మెర్రి చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com