దుబాయ్ టూరిస్ట్ హత్య: మహిళ, కుమారుడి హత్య
- September 19, 2017
దుబాయ్: దుబాయ్ పోలీసులు, ఓ మర్డర్ మిస్టరీని ఛేదించారు. ఎడారిలో బాధితుడి మృతదేహం బయటపడింది. దుబాయ్కి చెందిన ఓ టూరిస్ట్ని ఓ మహిళ, ఆమె కుమారుడు హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆసియాకి చెందిన ఓ మహిళ, ఆమె తనయుడు, మరో ఇద్దరు వ్యక్తులు దుబాయ్ టూరిస్ట్పై దాడి చేశారని పోలీసులు విచారణలో నిర్ధారించారు. ఆర్థిక పరమైన లావాదేవీలే ఈ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామనీ, మృతుడ్ని ఆసియాకి చెందిన టూరిస్ట్గా గుర్తించామని దుబాయ్ పోలీస్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మెర్రి చెప్పారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







