భారతదేశంలో పర్యాటక ప్రదేశాలను సందర్శించవద్దని ఓమనియులకు హెచ్చరిక
- September 19, 2017మస్కట్ : ఒమన్ జాతీయులు హైదరాబాద్ సమీపంలోని ఫలాక్ నామాను సందర్శించవద్దని ముంబైలోని ఓమన్ దౌత్య కార్యాలయం మంగళవారం కోరింది. తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్ సమీపంలోని ఫలాక్ నామా ప్రాంతానికి వెళ్లవద్దని ఒమాన్ పౌరులకు సలహా ఇచ్చింది. ఆ ప్రాంతంలోని ఒమనీ జాతీయుల పట్ల భారతీయ అధికారులు కఠిన విధానాన్ని అవలంభిస్తున్నారని కాన్సులేట్ పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు