ఉక్రెయిన్లో ఇద్దరు తెలుగు వైద్య విద్యార్థులు మృతి...
- September 19, 2017
ఉక్రెయిన్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. బీచ్లో వాలీబాల్ ఆడుతూ ప్రమాదవశాత్తు సముద్రంలో పడి ప్రాణాలు కోల్పోయారు. మృతులను హయత్నగర్ కుంట్లూరుకు చెందిన శివకాంత్రెడ్డి, కడప జిల్లాకు చెందిన అశోక్గా అక్కడి పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ వైద్య విద్యకోసం ఉక్రెయిన్కు వెళ్లారు. శివకాంత్, అశోక్ ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్నట్లు సమాచారం. మృతుల నివాసాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తాజా వార్తలు
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!
- కువైట్ లోని నేచర్ రిజర్వ్ లో వేట..ఇద్దరు అరెస్టు..!!
- దోహా ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- డేటా గవర్నెన్స్, డిజిటల్ ఎకానమీ పై స్టేట్ కౌన్సిల్ సమీక్ష..!!
- బహ్రెయిన్ లో విదేశీ సిబ్బందికి వర్క్ వీసాల జారీ కఠినం..!!
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు







