బాంబు పేల్చేందుకు కుట్ర: ఇండోనేసియన్కి 11 ఏళ్ళ జైలు శిక్ష
- September 20, 2017
బాంబు పేల్చడం ద్వారా విధ్వంసం సృష్టించాలనుకున్న ఇండోనేసియాకి చెందిన ముహమ్మద్ నుర్ సోలిహిన్కి 11 ఏళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఇస్లామిక్ మిలిటెంట్ అయిన ముహమ్మద్, తన భార్యను సూసైడ్ బాంబర్గా మలచాడు. ఆమెకు ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. కౌంటర్ టెర్రరిజం పోలీసులు సోలిహిన్, ఆయన భార్య నోవి ఉంటోన్న నివాస ప్రాంతంపై ఆకస్మిక తనిఖీ నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇస్లామిక్ స్టేట్ ప్రేరణతో ఈ దాడికి వారు ప్లాన్ చేశారు. విచారణలో నిందితుడు నేరం అంగీకరించాడు.
తాజా వార్తలు
- ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గా నీల్ కాంత్ మిశ్రా
- సహారా ఎడారిలో తీవ్ర విషాదం..నీళ్లు దొరక్క 49 మంది మృతి
- ముంబయిలో 'తెలుగు భవనం' ఏర్పాటుకు కృషి చేస్తాం: మంత్రి కందుల దుర్గేష్
- హైదరాబాద్లోని స్పా సెంటర్లపై పోలీసుల మెరుపు దాడి
- భారత్–యూకే క్రిటికల్ మినరల్స్ సప్లయ్ చైన్ అబ్జర్వేటరీ ప్రారంభం..
- బర్కాలో భారీగా నకిలీ వాహన విడిభాగాల స్వాధీనం..ముగ్గురికి జైలు, జరిమానా
- ఆఫ్రికా నుండి హైదరాబాద్ కు వచ్చిన వ్యక్తికి ఎబోలా నెగటివ్
- యూఏఈ జాతీయ ప్రతిజ్ఞకు ఆన్లైన్లో మద్దతు తెలిపే అవకాశం..
- జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్
- తెలంగాణకు భారీ వర్ష సూచన..రెడ్ అలర్ట్ జారీ









