బాంబు పేల్చేందుకు కుట్ర: ఇండోనేసియన్కి 11 ఏళ్ళ జైలు శిక్ష
- September 20, 2017
బాంబు పేల్చడం ద్వారా విధ్వంసం సృష్టించాలనుకున్న ఇండోనేసియాకి చెందిన ముహమ్మద్ నుర్ సోలిహిన్కి 11 ఏళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఇస్లామిక్ మిలిటెంట్ అయిన ముహమ్మద్, తన భార్యను సూసైడ్ బాంబర్గా మలచాడు. ఆమెకు ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. కౌంటర్ టెర్రరిజం పోలీసులు సోలిహిన్, ఆయన భార్య నోవి ఉంటోన్న నివాస ప్రాంతంపై ఆకస్మిక తనిఖీ నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇస్లామిక్ స్టేట్ ప్రేరణతో ఈ దాడికి వారు ప్లాన్ చేశారు. విచారణలో నిందితుడు నేరం అంగీకరించాడు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







