'NRI మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమంలో రాహుల్ గాంధీ
- September 21, 2017
అమెరికా: అమెరికా పర్యటనలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బిజీబిజీగా ఉన్నారు. న్యూయార్క్ లో ఎన్ఆర్ఐలు ఏర్పాటు చేసిన.. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నారైలతో తన విజన్ ను రాహుల్ పంచుకున్నారు. సోషల్ మీడియా వేదికగా.. తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తామని.. మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అటు ఎన్నారైలు కూడా రాహుల్ ఆలోచనలు తమను ఆకట్టుకున్నాయని.. 2019లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేస్తామని ఎన్నాైలు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







