'NRI మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమంలో రాహుల్ గాంధీ
- September 21, 2017
అమెరికా: అమెరికా పర్యటనలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బిజీబిజీగా ఉన్నారు. న్యూయార్క్ లో ఎన్ఆర్ఐలు ఏర్పాటు చేసిన.. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నారైలతో తన విజన్ ను రాహుల్ పంచుకున్నారు. సోషల్ మీడియా వేదికగా.. తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తామని.. మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అటు ఎన్నారైలు కూడా రాహుల్ ఆలోచనలు తమను ఆకట్టుకున్నాయని.. 2019లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేస్తామని ఎన్నాైలు తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









