హైదరాబాద్లో ఇండియన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్-2017
- September 21, 2017
హైదరాబాద్: ఇండియన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్కు మరోసారి హైదరాబాద్ వేదిక అయింది. ప్రపంచంలోని 40 దేశాలకు చెందిన ఫోటోగ్రాఫర్లు ఈ ఫెస్టివల్లో పాల్గొంటున్నట్లు పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం తెలిపారు. బతుకమ్మ జరుగుతున్న సమయంలో ఈ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ జరుగుతున్న నేపథ్యంలో విదేశీ ఫోటోగ్రాఫర్లు మన బతుకమ్మ పండుగను ప్రత్యక్ష్యంగా వీక్షించి ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసేందుకు మంచి వేదిక అవుతుందన్నారు . ఈ ఫెస్టివల్ వచ్చే నెల 8 వ తేదీ వరకు కొనసాగుతుందని వెంకటేశం తెలిపారు .
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









