త్వరలో పట్టాలెక్కనున్న ప్రతిష్టాత్మక రైల్వే ప్రాజెక్ట్
- September 21, 2017
కువైట్: కువైట్ అథారిటీ ఫర్ పార్టనర్షిప్ ప్రాజెక్ట్స్ (కెఎపిపి) మొత్లాక్ అల్ సానె, కువైట్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు మార్గం సుగమం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కెఎపిపిపి, ఫీజిబిలిటీ స్టడీని పూర్తి చేసిందనీ, పబ్లిక్ బిడ్డింగ్కి సంబంధించి పనులు దాదాపు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. ఫారిన్ పార్టనర్కి సంబందించి ఎక్సీడ్ డిమాండ్స్కి తగ్గట్టుగా కార్యాచరణను పూర్తి చేసిన దరిమిలా, ఫారిన్ బ్యాంక్స్ ఫండింగ్ కూడా కొలిక్కి వస్తుందని ఆయన వివరించారు. వివిధ అంశాలకు సంబంధించి ఉన్న చిన్న చిన్న సమస్యల్ని అధిగమించి అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ని పట్టాలెక్కిస్తామని మొత్లాక్ అల్ సానె చెప్పారు.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







