కువైట్ గల్ఫ్ సంక్షోభం: కువైట్ మధ్యవర్తిత్వానికి ఖతార్ ప్రశంసలు
- September 21, 2017
న్యూయార్క్: ఖతారీ ఎమిర్ షేక్ తమీమ్ అల్ థని మాట్లాడుతూ, చిత్తశుద్ధితో గల్ఫ్ సంక్షోభం విషయంలో కువైట్ మధ్యవర్తిత్వం వహిస్తుండడం ఆహ్వానించదగ్గ విషయమని చెప్పారు. కువైట్ ఎమిర్ షేక్ సబా అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబాకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారాయాన. గత కొంతకాలంగా గల్ఫ్లో నెలకొన్న సంక్షోభానికి సంబంధించి కువైట్ మద్యవర్తిత్వం వహిస్తోంది. ఖతార్ ఓ వైపు, సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, ఈజిప్ట్ మరో వైపు నిలిచాయి. ఖతార్ తీవ్రవాదానికి మద్దతిస్తోందని మిగిలిన దేశాలు ఆరోపిస్తూ, ఖతార్తో సంబంధాలు తెంచుకోవడంతో సంక్షోభం తలెత్తింది. ఖతార్ ఎప్పుడూ తీవ్రవాదానికి మద్దతివ్వడంలేదని ఈ సందర్బంగా షేక్ తమీమ్ స్పష్టం చేశారు. జిసిసి దేశాల ఐక్యత కోసం ఖతార్ కృషి చేస్తుందనీ, సమాచార లోపంతోనే ఈ సమస్య తలెత్తిందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







