ట్రంప్ ఆగడాలు ఆగేనా

- September 23, 2017 , by Maagulf
ట్రంప్ ఆగడాలు ఆగేనా

వాషింగ్టన్‌: కొన్ని దేశాల పౌరులు అమెరికా రాకుండా అధ్యక్షుడు ట్రంప్‌ కొత్త తరహాలో నిబంధనలు తీసుకురానున్నారు. అమెరికాతో కావాల్సినంత సమాచారం పంచుకొని, భద్రతాపర చర్యలు తీసుకొని దేశాలపై ఆంక్షలు విధించాలని భద్రత విభాగం సిఫార్సు చేసింది. ఇప్పటికే ఆరు ముస్లిం దేశాలైన ఇరాన్‌, లిబియా, సోమాలియా, సూడాన్‌, సిరియా, యెమన్‌లపై ఆంక్షలు విధించారు. న్యాయస్థానాలు తప్పు పట్టడంతో మరో రూపంలో ఆంక్షలు విధించనున్నారు. 'అమెరికాకు వచ్చే పౌరుల పూర్తి సమాచారాన్ని ఆయా దేశాలు ఇవ్వాల్సి ఉంటుంది.వివరాలు వెల్లడించని వారికి ప్రవేశం కల్పించబోరు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com