ట్రంప్ ఆగడాలు ఆగేనా
- September 23, 2017
వాషింగ్టన్: కొన్ని దేశాల పౌరులు అమెరికా రాకుండా అధ్యక్షుడు ట్రంప్ కొత్త తరహాలో నిబంధనలు తీసుకురానున్నారు. అమెరికాతో కావాల్సినంత సమాచారం పంచుకొని, భద్రతాపర చర్యలు తీసుకొని దేశాలపై ఆంక్షలు విధించాలని భద్రత విభాగం సిఫార్సు చేసింది. ఇప్పటికే ఆరు ముస్లిం దేశాలైన ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమన్లపై ఆంక్షలు విధించారు. న్యాయస్థానాలు తప్పు పట్టడంతో మరో రూపంలో ఆంక్షలు విధించనున్నారు. 'అమెరికాకు వచ్చే పౌరుల పూర్తి సమాచారాన్ని ఆయా దేశాలు ఇవ్వాల్సి ఉంటుంది.వివరాలు వెల్లడించని వారికి ప్రవేశం కల్పించబోరు.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







