భారతీయ నేరస్తుల పట్ల దయ చూపిన కువైట్.. కృతజ్ఞతలు తెలిపిన సుష్మ!
- September 30, 2017
కువైట్ జైళ్లలో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న 15 మంది భారతీయుల శిక్షను కువైట్ రాజు రద్దు చేశారు. వారి శిక్షను జీవిత ఖైదుగా మార్చారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. దీంతో పాటు జైళ్లలో మగ్గుతున్న మరో 119 మంది భారతీయుల శిక్షను తగ్గింపునకు రాజు ఆదేశించారని తెలిపారు. ఈ మేరకు ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు.
భారత ఖైదీల శిక్ష తగ్గింపు పట్ల సుష్మాస్వరాజ్ సంతోషం వ్యక్తంచేశారు. దీనిపై కువైట్ రాజుకు ధన్యవాదాలు తెలిపారు. అక్కడి జైళ్ల నుంచి విడుదల కాబోయే వారికి అక్కడి భారత రాయభార కార్యాలయం సహకారం అందిస్తుందని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







