భారత్కు నిత్యం తలనొప్పులు సృష్టిస్తోన్న చైనా
- October 01, 2017
అరుణాచల్ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలో చైనా కొత్త ఎక్స్ప్రెస్ హైవేను ఆదివారం ప్రారంభించింది. టిబెట్ రాజధాని లాసా నుంచి న్యియింషి వరకు 409 కిలోమీటర్ల రహదారికి సుమారు రూ.3.78లక్షల కోట్లు (5.8 యూఎస్ డాలర్లు) ఖర్చు చేశారు. న్యియింషి అనే ప్రాంతం భారత్లోని అరుణాచల్ప్రదేశ్కు చేరువలో ఉన్నది. చైనాలోని రెండు ప్రముఖ పర్యాటక నగరాలను కలుపుతూ ఈ రహదారిని నిర్మించినట్టు అక్కడి మీడియా పేర్కొన్నది. ఈ రహదారిపై భారీ వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిషేధించారు. టిబెట్లో నిర్మించిన అనేక ఎక్స్ప్రెస్ హైవేలను సైనికదళాలు, ఆయుధాలను తరలించేందుకు చైనా ఉపయోగిస్తున్నది. భారత్-చైనా మధ్య 3,488 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ వివాదాస్పదంగా ఉన్నది. అరుణాచల్ప్రదేశ్ కూడా టిబెట్లోని దక్షిణ ప్రాంతమని చైనా వాదిస్తున్నది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







