హైదరాబాద్ పై వరుణుడి ప్రతాపం
- October 02, 2017
మరో మూడు రోజులు హైదరాబాద్కు వర్ష సూచన ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్లో క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకున్నట్టు చెప్పారు. మరోవైపు అండమాన్పై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. ఎమర్జెన్సీ బృందాలు అందుబాటులో ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. ఇక సంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు మృతిచెందారు.
దసరా, గాంధీ జయంతి సెలవుల తర్వాత ఇవాళ్టి నుంచి ఆఫీసులు ప్రారంభం కానున్నాయి. ఉద్యోగాలకు వెళ్లేవారికి.. నరకం చూపించనున్నాయి రోడ్లు. రాత్రి కురిసిన వర్షంతో నిలిచిన నీటిని దాటుకుని వెళ్లాలంటే.. ప్రజలకు తిప్పలు తప్పవు. దీంతో ముందస్తు జాగ్రత్తలు చేపట్టిన ప్రభుత్వం.. హైదరాబాద్లోని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలకు ఇవాళ సెలవు ప్రకటించింది.
తాజా వార్తలు
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్









