బహ్రైన్ లో 2011 నుండి వెలికితీసిన ‘అభివృద్ధి చేయబడిన పేలుడు పదార్ధాలు’ : 450
- November 02, 2015
బహ్రైన్ లో 2011 నుండి ఇప్పటి వరకు 450 అభివృద్ధి చేయబడిన పేలుడు పదార్ధాలను భద్రతా దళాలు వెలికితీసినట్టు, దేశ ఆంతరంగిక మంత్రిత్వ శాఖ యొక్క పబ్లిక్ సెక్యూరిటీ చీఫ్ మేజర్ జనరల్ తారిక్ అల్ హస్సన్, ద మనామా డైలాగ్ 2015 యొక్క ప్రత్యేక సమావేశంలోప్రకటించారు. అంటే కాకుండా, బాంబు పేలుడు సంఘటన వల్ల నలుగురు బహ్రైన్ పౌరులు, ఏడుగురు విస్ఫోటన నిపుణులు, పదకొండు మంది పోలీసు వారితో సహా మొత్తం 22మంది మరణించారని, ఐతే తీవ్రవాద వ్యతిరేక చర్యల వలన ఈ సంవత్సరం, వాటి సంఖ్య తగ్గినట్టు కూడా తెలియజేశారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







