పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు.!
- October 03, 2017
రోజువారీ ధరల సమీక్ష విధానం తర్వాత పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల నుంచి వినియోగదారులకు కేంద్రం వూరట కల్పించింది. పెట్రోల్, డీజిల్పై రూ.2 మేర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో వీటి ధరలు ఆ మేర తగ్గనున్నాయి. ఈ అర్ధరాత్రి నుంచి సవరించిన ధరలు అమల్లోకి వస్తాయి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









