పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు.!

- October 03, 2017 , by Maagulf
పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు.!

రోజువారీ ధరల సమీక్ష విధానం తర్వాత పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరల నుంచి వినియోగదారులకు కేంద్రం వూరట కల్పించింది. పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2 మేర ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో వీటి ధరలు ఆ మేర తగ్గనున్నాయి. ఈ అర్ధరాత్రి నుంచి సవరించిన ధరలు అమల్లోకి వస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com