పర్సనల్ లోన్స్ కోసం ఏజ్ లిమిట్ పెంచాలన్న బహ్రెయిన్ ఎంపీ
- October 04, 2017
మనామా: బహ్రెయినీ ఎంపీ ఒకరు, పర్సనల్ లోన్స్ కోసం ఏజ్ లిమిట్ని పెంచాలని కోరుతున్నారు. సీనియర్ సిటిజన్స్ ఎంపవర్మెంట్ కోసం ఈ చర్య తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండిపెండెంట్ ఎంపీ ఇసా టుర్కి, ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. పలు కమర్షియల్ బ్యాంకులు సీనియర్ సిటిజన్లు లోన్ల కోసం పెట్టుకుంటోన్న అప్లికేషన్లను వారి వయసు కారణంగా తిరస్కరిస్తున్నారని చెప్పారాయన. 65 ఏళ్ళు పైబడినవారికి బ్యాంకులు లోన్లు ఇవ్వడంలేదని ఇసా టుర్కి వివరించారు. సీనియర్ సిటిజన్స్ని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారాయన. త్వరలో జరగనున్న లెజిస్లేటివ్ సెషన్లో ఎంపీ ఇసా టుర్కి డిమాండ్లపై చర్చ జరగనుంది.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







