పర్సనల్ లోన్స్ కోసం ఏజ్ లిమిట్ పెంచాలన్న బహ్రెయిన్ ఎంపీ
- October 04, 2017
మనామా: బహ్రెయినీ ఎంపీ ఒకరు, పర్సనల్ లోన్స్ కోసం ఏజ్ లిమిట్ని పెంచాలని కోరుతున్నారు. సీనియర్ సిటిజన్స్ ఎంపవర్మెంట్ కోసం ఈ చర్య తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండిపెండెంట్ ఎంపీ ఇసా టుర్కి, ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. పలు కమర్షియల్ బ్యాంకులు సీనియర్ సిటిజన్లు లోన్ల కోసం పెట్టుకుంటోన్న అప్లికేషన్లను వారి వయసు కారణంగా తిరస్కరిస్తున్నారని చెప్పారాయన. 65 ఏళ్ళు పైబడినవారికి బ్యాంకులు లోన్లు ఇవ్వడంలేదని ఇసా టుర్కి వివరించారు. సీనియర్ సిటిజన్స్ని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారాయన. త్వరలో జరగనున్న లెజిస్లేటివ్ సెషన్లో ఎంపీ ఇసా టుర్కి డిమాండ్లపై చర్చ జరగనుంది.
తాజా వార్తలు
- కొత్తగా ప్రపోజ్ చేస్తానని పిలిచి.. బెంగుళూరులో ఘోరం
- టాలీవుడ్లో విషాదం..చిట్టిబాబు కన్నుమూత
- వైభవంగా కేదార్నాథ్ ఆలయ పునఃప్రారంభం..
- సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ
- పహల్గామ్ బాధితులకు ప్రధాని మోదీ నివాళి
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!









