ఎక్సయిజ్ ట్యాక్స్ ఉల్లంఘన: 17 దుబాయ్ షాప్లపై కేసులు
- October 04, 2017
దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్, 17 ట్రేడింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్పై కేసులు నమోదు చేశాయి. ఎనర్జీ డ్రింక్స్ సహా పలు ప్రోడక్ట్స్పై ఇటీవల అమల్లోకి వచ్చిన ఎక్సయిజ్ ట్యాక్స్ విషయమై ఉల్లంఘనలకు పాల్పడుతున్నందున ఆ షాప్లపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పొగాకు ఉత్పత్తులు అలాగే ఎనర్జీ డ్రింక్స్పై 100 శాతం, కార్బొనేటెడ్ డ్రింక్స్పై 50 శాతం ఎక్సయిజ్ ట్యాక్స్ని విధించగా, అక్టోబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ట్యాక్స్ అమల్లోకి రాకముందే అధిక ధరలకు విక్రయిస్తున్నట్లుగా కొన్ని షాప్లపై ఫిర్యాదులు వచ్చాయి. ఇలాంటి ఉల్లంఘనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని కమర్షియల్ కంప్లియాన్స్ అండ్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ సెక్టార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మొహమ్మద్ అలి రషీద్ లూటా చెప్పారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







