కేరళ బ్యాంకులలో ఎన్నారైల డిపాజిట్ల పెరుగుదల మందగించాయి
- October 05, 2017
కువైట్ : కేరళ బ్యాంకుల్లో ప్రవాసియ భారతీయుల నికర డిపాజిట్లు 22 శాతం నుంచి 8 శాతంకు పడిపోయాయి. ఇందుకు సంబంధించిన ఆ సమాచారం ఈ విధంగా ఉంది. 2016 జూన్ నెలలో మొత్తం రూ 1,54,252 .కోట్ల డిపాజిట్లు సేకరించగా 2017 జూన్ లో 1,42,668 కోట్ల మేరకు తగ్గినట్లు డేటా చూపిస్తుంది.ఈ గణాంకాలు గురువారం ఇక్కడ జరిగిన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో త్రైమాసిక సమావేశంలో ఈ గణాంకాలు విడుదలయ్యాయి.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









