కేరళ బ్యాంకులలో ఎన్నారైల డిపాజిట్ల పెరుగుదల మందగించాయి
- October 05, 2017
కువైట్ : కేరళ బ్యాంకుల్లో ప్రవాసియ భారతీయుల నికర డిపాజిట్లు 22 శాతం నుంచి 8 శాతంకు పడిపోయాయి. ఇందుకు సంబంధించిన ఆ సమాచారం ఈ విధంగా ఉంది. 2016 జూన్ నెలలో మొత్తం రూ 1,54,252 .కోట్ల డిపాజిట్లు సేకరించగా 2017 జూన్ లో 1,42,668 కోట్ల మేరకు తగ్గినట్లు డేటా చూపిస్తుంది.ఈ గణాంకాలు గురువారం ఇక్కడ జరిగిన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో త్రైమాసిక సమావేశంలో ఈ గణాంకాలు విడుదలయ్యాయి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







