టెర్రర్ యాక్టివిటీస్: ఇద్దరికి ఐదేళ్ళ జైలు శిక్ష
- October 05, 2017
మనామా: తీవ్రవాద కార్యకలాపాలకోసం కొందరికి శిక్షణ ఇవ్వడం, ఆయుధాలను అందించడం వంటి చర్యలకు పాల్పడినందుకుగాను ఇద్దరు వ్యక్తులకు న్యాయస్థానం ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది. అలాగే హై క్రిమినల్ కోర్ట్ వారి జాతీయతను కూడా రద్దు చేసింది. టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ ఎగ్జిక్యూటివ్ ఈ వివరాల్ని వెల్లడించారు. సాక్ష్యాధారాలు పక్కాగా ఉండటంతో వీరిని దోషులుగా గుర్తించడానికి వీలయ్యింది.
తాజా వార్తలు
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!







