దుబాయి లో ఆర్గానిక్ ఉత్పత్తుల అంతర్జాతీయ ప్రదర్శన
- November 02, 2015
ప్రపంచ వ్యాప్తంగా 26 దేశాల నుండి 125 కంపెనీలు పాల్గొంటున్న ఆర్గానిక్ మరియు సహజ ఉత్పత్తుల ప్రదర్శన 'మేనోప్ - 2015' యొక్క 13వ ఎడిషన్, దుబాయి పర్యావరణ మరియు జలవనరుల శాఖ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ సుల్తాన్ అబ్దుల్లా అల్వాన్ చే ఈ సోమవారం - దుబాయి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ప్రారంభమయింది. దీనిలో రెండు రోజుల పాటు 'ఫస్ట్ ఎమిరేట్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ అండ్ సస్టైనబుల్ ప్రొడక్ట్స్' కార్యక్రమం కూడా నిర్వహింపబడుతుంది. దుబాయి మునిసిపాలిటీ, ఫిలిప్పైన్స్ వ్యవసాయ శాఖ, మలేసియా వారి వ్యవసాయ మరియు వ్యవసాయాధారిత పరిశ్రమ, భారత దేశ 'అయుష్' మంత్రిత్వ శాఖ వంటి ప్రాంతీయ, అంతర్జాతీయ సంస్థలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రదర్శనలో సహజ ఔషధాలు, ఫార్మా, ఆరోగ్యం, పోషక ఉత్పత్తులు మరియు ప్రత్యామ్నాయ ఆహార పదార్ధాలు, సౌందర్య మరియు వ్యక్తిగత సాధనాలు, ఆహార పానీయాలు, మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలు, రిలాక్సేషన్ ఉత్పత్తులు, దుస్తులు మరియు అక్సేసరీస్, గిఫ్త్స్ మరియు నావెల్ టీస్, ఫర్ని చర్ మొదలైనవి అతి విస్తృత సి శ్రేణిలో లభిస్తాయి అని అల్వాన్ చెప్పారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









