గోరటి వెంకన్నకు ప్రతిష్ఠాత్మక 'సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారం-17'
- October 06, 2017
ప్రజాకవి గోరటి వెంకన్నను ప్రతిష్ఠాత్మక 'సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారం-17' వరించింది. ఈ ఏడాదికిగానూ ఆయనను ఎంపిక చేసినట్లు సుద్దాల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, సినీగేయ రచయిత సుద్దాల అశోక్తేజ, ప్రభుత్వ సలహాదారు సుద్దాల సుధాకర్తేజ తెలిపారు. ఈనెల 13న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పురస్కారం ప్రదానం చేస్తామన్నారు. శుక్రవారం హైదర్గూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో యువకళావాహిని సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు నాగేశ్వరరావుతో కలిసి వారు మాట్లాడారు. 2010 నుంచి ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తున్నామన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









