మహిళలకు శుభవార్త ఇక పై బంగారం కొనుగోలుకు పాన్ కార్డు అవసరం లేదు
- October 06, 2017మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. యాభైవేల రూపాయల విలువగల బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వారు తప్పనిసరిగా పాన్కార్డును సమర్పించాలని గతంలో కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ను ఉపసంహరించుకుంది. ముందుగా రెండులక్షల రూపాయల ఆభరణాలు కొన్నపుడు నో యువర్ కస్టమర్ కింద వారి పాన్ కార్డును అందజేయాలని కేంద్రం ఆదేశించింది. అనంతరం దాన్ని 50వేల రూపాయల కొనుగోళ్లకు కూడా పాన్ కార్డును సమర్పించాల్సిందేనని ప్రకటించింది. ఈ నిబంధన వల్ల బంగారం అమ్మకాలు తగ్గిపోయిందని బంగారం వర్తకులు ఆందోళన చేసిన నేపథ్యంలో కేంద్రం తాత్కాలికంగా ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. కేంద్రం తాజా ఆదేశాలతో దీపావళి పండుగ సందర్భంగా బంగారం విక్రయాలు జోరందుకుంటాయని బంగారం వర్తకులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి