సావిత్రి పెదనాన్నగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్
- October 07, 2017
మహానటి సావిత్రి జీవిత చరిత్ర వెండి తెరపై సినిమాగా ఆవిష్కరింపబడుతున్నది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో టైటిల్ పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా.. సమంత ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది. సావిత్రి భర్త జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్, జమున గా షాలిని పాండే లు నటిస్తున్నారు. ఎస్వీఆర్ గా మోహన్ బాబు ని ఎంపిక చేయగా మరో కీలక పాత్రలో నట కిరీటి నటించనున్నారట. సావిత్రి పెదనాన్న పాత్రలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్నారట.. ఇంకా ఎన్టీఆర్, ఏఎన్నార్ పత్రాలకే ఇంకా నటులను వెదికే పనిలో చిత్ర యూనిట్ ఉన్నారట..!!
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







