సావిత్రి పెదనాన్నగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్

- October 07, 2017 , by Maagulf
సావిత్రి పెదనాన్నగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్

మహానటి సావిత్రి జీవిత చరిత్ర వెండి తెరపై సినిమాగా ఆవిష్కరింపబడుతున్నది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో టైటిల్ పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా.. సమంత ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది. సావిత్రి భర్త జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్, జమున గా షాలిని పాండే లు నటిస్తున్నారు. ఎస్వీఆర్ గా మోహన్ బాబు ని ఎంపిక చేయగా మరో కీలక పాత్రలో నట కిరీటి నటించనున్నారట. సావిత్రి పెదనాన్న పాత్రలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్నారట.. ఇంకా ఎన్టీఆర్, ఏఎన్నార్ పత్రాలకే ఇంకా నటులను వెదికే పనిలో చిత్ర యూనిట్ ఉన్నారట..!!  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com