సౌదీ రాయల్ ప్యాలెస్పై ఉగ్రదాడి...ఇద్దరు గార్డ్లు మృతి
- October 08, 2017
సౌదీ: ప్రపంచంలోనే అత్యంత పటిష్ట భద్రతను కలిగి ఉండే సౌదీ రాయల్ ప్యాలెస్పై ఉగ్రదాడి జరిగింది. అత్యాధునిక ఏకే 47 తుపాకితో, గ్రానేడ్లతో దాడికి దిగిన ఓ యువకుడు కాపలాగా ఉన్న ఇద్దరిని కాల్చి చంపాడని సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని..వారిని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. హ్యుందాయ్ కారులో దూసుకువచ్చిన ఆ వ్యక్తి..వచ్చి రావడంతోనే కాల్పులకు దిగాడని, భద్రతా దళాలు అప్రమత్తమయ్యే లోపు నష్టం జరిగిపోయిందని అయితే ఆ వెంటనే దుండగుడిని మట్టుబెట్టామని పేర్కొన్నారు. తాజా దాడితో జెడ్డాలో హైఅలర్ట్ ప్రకటించారు.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు









