ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- April 12, 2026
యూఏఈః మిడిలీస్టులో ఉద్రిక్తతల కారణంగా తాత్కాలికంగా మూసివేసిన అబుదాబిలోని బాప్స్ హిందూ మందిరం.. ఏప్రిల్ 14 నుండి ప్రజల సందర్శనార్థం తెరుచుకోనున్నది. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో తెలిపారు. అయితే http://Mandir.ae/visitద్వారా లేదా బాప్స్ మందిర్ యాప్ ద్వారా ముందుగానే భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది.
40 రోజుల యుద్ధం తర్వాత యూఏఈ గగనతలం వైమానిక ముప్పుల నుండి విముక్తి పొందిందని ఏప్రిల్ 9న యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11న దుబాయ్లోని గురు నానక్ దర్బార్ మరియు హిందూ దేవాలయం భక్తుల కోసం తెరుచుకున్నాయి. అయితే, భద్రతా మార్గదర్శకాలను పాటించాలని భక్తులను కోరాయి.
తాజా వార్తలు
- షార్జాలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..నవజాత శిశువుతోపాటు ఫ్యామిలీ సేఫ్..!!
- మే నెలలో 4వెలకు పైగా తనిఖీ పర్యటనలు నిర్వహించిన LMRA..!!
- మిడ్ డే ఔట్ డోర్ వర్క్ వయలేషన్స్..జరిమానాల పై PAM హెచ్చరిక..!!
- భారతీయ సిబ్బందిని రక్షించిన ఒమన్..కృతజ్ఞతలు తెలిపిన భారత్..!!
- నిబంధనలు ఉల్లంఘించిన 1,753 ఆహార సంస్థలకు ఎస్ఎఫ్డీఏ జరిమానా..!!
- జూన్లో సౌక్ వాకిఫ్లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్..!!
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!









