ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- April 12, 2026
యూఏఈః మిడిలీస్టులో ఉద్రిక్తతల కారణంగా తాత్కాలికంగా మూసివేసిన అబుదాబిలోని బాప్స్ హిందూ మందిరం.. ఏప్రిల్ 14 నుండి ప్రజల సందర్శనార్థం తెరుచుకోనున్నది. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో తెలిపారు. అయితే http://Mandir.ae/visitద్వారా లేదా బాప్స్ మందిర్ యాప్ ద్వారా ముందుగానే భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది.
40 రోజుల యుద్ధం తర్వాత యూఏఈ గగనతలం వైమానిక ముప్పుల నుండి విముక్తి పొందిందని ఏప్రిల్ 9న యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11న దుబాయ్లోని గురు నానక్ దర్బార్ మరియు హిందూ దేవాలయం భక్తుల కోసం తెరుచుకున్నాయి. అయితే, భద్రతా మార్గదర్శకాలను పాటించాలని భక్తులను కోరాయి.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







