ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- April 12, 2026
యూఏఈః మిడిలీస్టులో ఉద్రిక్తతల కారణంగా తాత్కాలికంగా మూసివేసిన అబుదాబిలోని బాప్స్ హిందూ మందిరం.. ఏప్రిల్ 14 నుండి ప్రజల సందర్శనార్థం తెరుచుకోనున్నది. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో తెలిపారు. అయితే http://Mandir.ae/visitద్వారా లేదా బాప్స్ మందిర్ యాప్ ద్వారా ముందుగానే భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది.
40 రోజుల యుద్ధం తర్వాత యూఏఈ గగనతలం వైమానిక ముప్పుల నుండి విముక్తి పొందిందని ఏప్రిల్ 9న యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11న దుబాయ్లోని గురు నానక్ దర్బార్ మరియు హిందూ దేవాలయం భక్తుల కోసం తెరుచుకున్నాయి. అయితే, భద్రతా మార్గదర్శకాలను పాటించాలని భక్తులను కోరాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







