"బృందావనమది అందరిరిది" సినిమా ప్రారంభం

- October 08, 2017 , by Maagulf

జ‌స్ట్ ఎంట‌ర్‌టైన్మెంట్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస్ వంగ‌ల ప్రభాకర్రెడ్డి  నిర్మిస్తున్న చిత్రం `బృందావ‌న‌మ‌ది అందరిది. యుంగ్ సక్సెస్ ఫుల్ రైటర్ శ్రీధ‌ర్ సీపాన ద‌ర్శ‌కుడు గా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే , గతంలో లౌక్యం, పూల రంగడు, అహనా పెళ్ళంటా, డిక్టేటర్ ,నమో వేంకటేశ, దూకుడు, పోటుగాడు,భీమవరం బుల్లోడు, నిపు, మిస్టర్ వంటి చిత్రాలకు రచయితగా పని చేసిన శ్రీధర్ సిపాన ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవ్వడం విశేషం. తాజాగా బృందావమది అందరిది చిత్ర పూజాకార్యక్రమం హైదరాబాద్ లోని సినిమా ఆఫీస్ లో జరియింది, పూజలో బాగంగా గణపతి హోమం చేసారు, ఈ కార్యక్రమం లో హీరో సునీల్, దర్శకుడు యెన్ .శంకర్ 30 ఇయర్స్ పృద్వి, సత్యం రాజేష్ డైరెక్టర్ శ్రీధర్ సీపాన ప్రొడ్యూసర్ శ్రీనివాస్ వంగల కెమెరామెన్ ఎం.ఎస్.తేజ మరియు ఈ చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com