ఫిబ్రవరిలో రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' షూట్ మొదలు
- October 10, 2017
వైసీపీ నేత రాకేశ్ రెడ్డి నిర్మిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని రాం గోపాల్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆయన మరో ప్రకటన చేశాడు. ఫిబ్రవరిలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' షూట్ మొదలుపెట్టి అక్టోబర్ లో రిలీజ్ చేస్తామని తెలిపాడు. ఎన్టీఆర్ జీవితం మహాభారతం లాంటిదని అందులో ఒక అధ్యాయాన్ని మాత్రమే తెరకెక్కిస్తున్నామని తెలిపాడు. చిత్తూరు జిల్లా పలమనేరులో వైసీపీ నేత రాకేశ్ రెడ్డితో కలిసి ఈ చిత్రం గురించి డీటేల్స్ వెల్లడించాడు వర్మ.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







