వీసాకై దరఖాస్తు చేస్తున్నపుడు ఒమాన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- November 03, 2015
ఒమాన్ ప్రజలు వీసాల కొరకు దరఖాస్తు చేసేటపుడు చాల అప్రమత్తంగా ఉండాలని, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు తమ ట్వీటర్ ద్వారా విజ్ఞప్తి చేసారు. భారత దేశంలో వైద్య సేవలు పొందడానికి, టూరిస్టు వీసాతో వెళ్ళిన ఒమాన్ దంపతులు గత సోమవారం చెన్నై విమానాశ్రయం లో చిక్కుబడిపోయిన నేపధ్యంలో, అధికారులు ఆ విధంగా వైద్య సేవల కోసం భారత దేశం లేదా ఏ ఇతర దేశాలకు వెళ్ళినపుడైనా కచ్చితంగా మెడికల్ వీసా కొరకు మాత్రమే దరఖాస్తు చేయాలనీ వారు సూచించారు. మెడికల్ వీసా పొందడానికి, చికిత్సకు సంబంధించిన మెడికల్ రికార్డులను సమర్పించవలసి ఉంటుందని, ఇది ఖరీదైన వ్యవహారమవటం వలన కొందరు ప్రజలు టూరిస్టు వీసాతో ప్రయాణించి, ఇతర దేసాలనిబంధనలను అతిక్రమిస్తున్నారని సదరు శాఖ అధికారి ఒకరు ఒకరు విశ్లేషించారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









