వీసాకై దరఖాస్తు చేస్తున్నపుడు ఒమాన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- November 03, 2015
ఒమాన్ ప్రజలు వీసాల కొరకు దరఖాస్తు చేసేటపుడు చాల అప్రమత్తంగా ఉండాలని, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు తమ ట్వీటర్ ద్వారా విజ్ఞప్తి చేసారు. భారత దేశంలో వైద్య సేవలు పొందడానికి, టూరిస్టు వీసాతో వెళ్ళిన ఒమాన్ దంపతులు గత సోమవారం చెన్నై విమానాశ్రయం లో చిక్కుబడిపోయిన నేపధ్యంలో, అధికారులు ఆ విధంగా వైద్య సేవల కోసం భారత దేశం లేదా ఏ ఇతర దేశాలకు వెళ్ళినపుడైనా కచ్చితంగా మెడికల్ వీసా కొరకు మాత్రమే దరఖాస్తు చేయాలనీ వారు సూచించారు. మెడికల్ వీసా పొందడానికి, చికిత్సకు సంబంధించిన మెడికల్ రికార్డులను సమర్పించవలసి ఉంటుందని, ఇది ఖరీదైన వ్యవహారమవటం వలన కొందరు ప్రజలు టూరిస్టు వీసాతో ప్రయాణించి, ఇతర దేసాలనిబంధనలను అతిక్రమిస్తున్నారని సదరు శాఖ అధికారి ఒకరు ఒకరు విశ్లేషించారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







