ఐఎస్బి మెగా ఫెయిర్ అండ్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభం
- October 13, 2017మనామా: ఐఎస్బి మెగా ఫెయిర్ మరియు ఫుడ్ ఫెస్టివల్ 2017కి పెద్దయెత్తున స్పందన లభిస్తోంది. ఇండియన్ స్కూల్ క్యాంపస్లో ఈ ఈవెంట్ జరుగుతోంది. ఇండియన్ అంబాసిడర్ అలోక్కుమార్ సిన్హా, బహ్రెయిన్ పాలిటెక్నిక్ ఛైర్మన్ షేక్ హిషామ్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ ఖలీఫా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ - ప్రైవేట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అహ్లామ్ అహ్మద్ అల్ అమెర్, ట్రాఫిక్ జనరల్ డైరెక్టర్ ఖులూద్ యహ్యా ఇబ్రహీమ్ అబ్దుల్లా, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ సీఈఓ అఔసామా అల్ అబ్జి తదితరులు హాజరయ్యారు. స్కూల్ ప్రిన్సిపల్ విఆర్ పళనిసామి, ఆహూతులకు ప్రత్యేక ఆహ్వానం పలికారు. ఛైర్మున్ ప్రిన్స్ ఎస్ నటరాజన్ ప్రెసిడెన్షియల్ అడ్రస్ ఇచ్చారు. సెక్రెటరీ షెమిలీ పి జాన్ వోటాఫ్ థ్యాంక్స్ చెప్పారు. స్పాన్సరర్స్ని ఈ సందర్భంగా సన్మానించారు. పలు స్టాల్స్ ఈ ఈవెంట్ కోసం ఏర్పాటు చేశారు. టీచర్లు ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్ నకాష్ అజీజీజ్ ట్రూప్ ఆహూతుల్ని తమ మ్యూజిక్ ప్రోగ్రామ్తో అలరించారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈవెంట్ జరుగుతుంది. ఎంట్రీ ఫీజ్ 2 బహ్రెయినీ దినార్స్.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం