బాణసంచా కాల్చుకోవడం పై హైకోర్టు ఆంక్షలు
- October 13, 2017
పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రజలు దీపావళి సందర్భంగా పాటించవలసిన నిబంధనలను హైకోర్టు ప్రకటించింది. దీపావళినాడు సాయంత్రం 6.30 గంటల నుంచి 9.30 గంటల వరకు మాత్రమే బాణసంచాను కాల్చుకోవాలని తెలిపింది. వ్యాపారులకు తాత్కాలిక లైసెన్సుల జారీ చేయడానికి పాటించవలసిన నిబందనలను కూడా ప్రకటించింది. ఈ నిబంధనలు ఈ ఏడాదికే వర్తిస్తాయని పేర్కొంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







