వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికకు ర్వే సత్యనారాయణ ఎంపికయ్యారు
- November 04, 2015
వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఎంపికయ్యారు. కాసేపట్లో ఆయన నామినేషన్ వేయనున్నారు. తన ఇంట్లో విషాదం చోటు చేసుకోవడంతో సిరిసిల్ల రాజయ్య పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో అదిష్టానం సర్వేను అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఆయనతో దిగ్విజయ్ సింగ్ మాట్లాడారు. రాజయ్య తప్పుకోవడంతో వరంగల్ లో పోటీ చేయాలని కోరారు. అధిష్టానం ఆదేశాలతో ఉప ఎన్నిక బరిలోకి దిగేందుకు ఒప్పుకున్నారు. రాజయ్యను ఎంపిక చేయకముందే ఆయన వరంగల్ స్థానాన్ని ఆశించారు. ఊహించని పరిణామాలతో చివరికి ఆయకే టిక్కెట్ దక్కింది. నామినేషన్ వేసేందుకు బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి హుటాహుటిన వరంగల్ కు బయలువేరారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







